అభ్యర్థుల ఖరారుపై టీడీపీ-జనసేన ఫోకస్.. లెక్కలు తేలేదెప్పుడు ?
KPS డిజిటల్ నెట్వర్క్, అమరావతి :- కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్న ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే ఐదు జాబితాల…