ఆంధ్రప్రదేశ్

పేదలు పెన్నిధి … పెంటకోట అజయబాబు …!!

విశాఖపట్నం :- భారతీయ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కంచారన కిరణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడుతూ నిరంతరం సేవ చేస్తున్న నాయకుడు , ముఖ్యంగా విశాఖ జిల్లాలో పార్టీ తరుపున మరిన్ని సేవ కార్యక్రమాలు ప్రజలు కి అందిస్తున్న సేవకుడు , T D P లీడర్ అజయ్ బాబు గారు కి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను … మీరు మరిన్ని సేవలు ప్రజలు కు అందించాలని , మరింత ఉన్నతమైన శిఖరాలు కు చేరుకోవాలని , మరియు రాష్ట్రంలో ఉన్న లోపాలు సరిచేయడానికి మీరు పార్టీ తరుపు నుండి మరింత కృషిచేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు .

Leave a Reply