ఆంధ్రప్రదేశ్

ప్రజా సేవకుడు … బీజేపీ ఎం. ల్. సి మాధవ్ ..!!

విశాఖపట్నం : సార్క్ నేషన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కంచారణ కిరణ్ కుమార్ విశాఖ బీజేపీ ఎం. ల్. సి మాధవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి శుభకాంక్షలు తెలియజేశారు. కిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడుతూ నిరంతరం సేవ చేస్తున్న నాయకుడు, ముఖ్యంగా విశాఖ జిల్లాలో పార్టీ తరుపున మరిన్ని సేవ కార్యక్రమాలు ప్రజలు కి అందిస్తున్న సేవకుడు, బీజేపీ లీడర్ ఎం. ల్. సి మాధవ్ గారు కి నా శుభాకాంక్షలు. మీరు మరిన్ని సేవలు ప్రజలు కు అందించాలని, మరింత ఉన్నతమైన శిఖరాలు కు చేరుకోవాలని, మరియు రాష్ట్రంలో ఉన్న లోపాలు సరిచేయడానికి మీరు పార్టీ తరుపు నుండి మరింత కృషిచేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు.

Leave a Reply