అమెరికా కాల్పుల ఘటనలో తెలుగమ్మాయి మృతి.. హైదరాబాద్ లో విషాదం..
KPS డిజిటల్ నెట్వర్క్, వెబ్ డెస్క్: శనివారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి దుర్మరణం చెందింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి(27) దుండగుడి తూటాలకు బలైపోయ…