kpsnetwork.in
మాజీ ఎంపీ..బిజెపి నాయ‌కులు క‌ణితి విశ్వ‌నాథం క‌న్నుమూత‌
పలాస : ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు డాక్ట‌ర్ కణితి విశ్వనాధం శనివారం మధ్యాహ్నం మరణించారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయ‌న చికిత్స పొందుతూ మ‌…