National

జాతీయ వార్తలు

కేంద్ర బడ్జెట్ 2023 తర్వాత భారీగా పెరగనున్న ఈ వస్తువుల ధరలు మరింత ప్రియం!

ఢిల్లీ : వచ్చే నెలాఖరులో కేంద్ర వార్షిక బడ్జెట్ 2023-24ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ తర్వాత పలు రకాల వస్తువుల ధరలు

Read More
జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో కుంగిబోతున్న ఓ గ్రామం.. అప్రమత్తమైన కేంద్రం

ఉత్తరాఖండ్‌ : హిమాలయా పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లో ఓ గ్రామం కుంగిపోతోంది. ఆ గ్రామం పేరు జోషిమఠ్. ఇప్పటికే దాదాపు 600కు పై చిలుగు

Read More
జాతీయ వార్తలు

అమ్మ అనే మాటలో…ఎన్నో భావోద్వేగాలు : మోదీ

ఢిల్లీ : అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మ అనే మాటలో ఎన్నో భావోద్వేగాలున్నాయి. అని ట్వీట్ చేసిన మోదీ వ్యాక్యాల్లో ఎన్నో అర్థవంతమైన

Read More
జాతీయ వార్తలు

భారత్ లో… కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7

ఢిల్లీ : చైనాని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా అడుగు పెట్టేసింది. ఏం మాయదారి చైనా రోగమో, ఎక్కడ అంటించుకున్నారో తెలీదుగానీ మొత్తం

Read More
జాతీయ వార్తలు

మారుతున్న బీజేపీ ధోరణి

ఢిల్లీ : కాలం ప్రకారం ఎవరైనా మారాల్సిందే. అంటే సిద్ధాంతాలు కూడా మార్చుకోవాలన్నమాట. కానీ అది భారతీయ జనతా పార్టీకి మాత్రం మినహాయింపు. ఎందుకంటే బీజేపీ భిన్నమైన

Read More
జాతీయ వార్తలు

ఢిల్లీలో కేంద్రీయ విద్యాలయంలో 11 యేళ్ల బాలికపై అత్యాచారం…

ఢిల్లీ : ఢిల్లీలోని ఓ కేంద్రీయ విద్యాలయంలో 11 యేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. 11, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

Read More
జాతీయ వార్తలు

కండక్టర్‌తో ప్రయాణీకుడికి గొడవలు.. పిడిగుద్దులు

మధ్యప్రదేశ్‌ : కొన్నిసార్లు టికెట్‌ ధరల విషయంలో కండక్టర్‌తో ప్రయాణీకులు గొడవలు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో.. గొడవలు కాస్త కొట్టుకొవడం వరకు వెళ్తుంటుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని

Read More
జాతీయ వార్తలు

ముంబైలో తెలుగు నటిపై అత్యాచారం.. ఎలా మోసపోయింది?

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తెలుగు చిత్రసీమకు చెందిన ఓ నటి అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read More
జాతీయ వార్తలు

ఢిల్లీకి రావాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం లేఖ

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ లేఖలు

Read More
జాతీయ వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత

న్యూఢిల్లీ : తన తండ్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఆమె

Read More