ఆంధ్రప్రదేశ్

జనార్ధన వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా … కంచరన్న చినరాజరావు

విజయనగరం, కొత్తవలస : జగన్నాథ లేఔట్ లో గల జనార్ధన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు శుభ సందర్భంగా పాడుతా తీయగా అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవనీయులు శ్రీ కంచరానా చిన్న రాజారావు గారు. ఈ సందర్భంగా జనార్ధన్ వెల్ఫేర్ సభ్యులందరూ పుష్పగుచ్చలు అందజేసి చాలువతో ఘనంగా రాజారావు గారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజారావు గారు తన అమూల్యమైన గాత్రంతో భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply