ఆంధ్రప్రదేశ్

నీరు పేద పిల్లలు కు విద్య సామగ్రి మరియు రేషన్ పంపిణీ కార్యక్రమం…!!

విశాఖపట్నం : సాయి సాయంతిక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ కంచారన చిన్న రాజా రావు గారు ఆధ్వర్యంలో ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతం లో అడుగుపెడుతున్న సందర్భంగా అక్కయ్యపాలెం లో 100 మంది లీన హార్ట్ టూ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ పేద పిల్లలు కు కిరణ్ గ్రూప్ CEO సాయి సాయంతిక చేతులు మీద గా విద్య సామగ్రి మరియు రేషన్ పంపిణీ కార్యాక్రమం చేయడం జరిగింది.సాయి సాయంతిక మాట్లాడతు తను ప్రతి పుట్టిన రోజు నాడు ఇలా నే సేవ చేస్తూవుంటానని సేవ చేయడం తనకి ఎంతో ఇష్టమని తెలియ చేశారు.ఆ తరువాత పిల్లలు అందరూ ఆమె కు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు.ఈ కార్యాక్రమనకి ముఖ్య అతిధి గా కిరణ్ గ్రూప్ చైర్మన్ కిరణ్ గారు మరియు లీన హార్ట్ టూ హార్ట్ ట్రస్ట్ ఎం. డీ కృష్ణవేణి సెక్రటరీ శ్రీనివాస్ సాయి ప్రవీణ్ అలాగే పెద్ద సంఖ్యలో పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply