Warning: Undefined array key -1 in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/post-template.php on line 330
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి పరామర్శ

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఉద్దండపాలెం గ్రామానికి చెందిన మండల మహిళ సమైఖ్య అధ్యక్షురాలు చింతాడ రమణమ్మ మాతృమూర్తి మహాలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

%d bloggers like this: